26, జూన్ 2015, శుక్రవారం

అరేయ్...బాబూ...
మమ్మల్ని పట్టించుకోండిరా...
మాకు "యోగా"లు భోగాలు వద్దు..
స్వచ్చ భారత్ పేరుతో మమ్మల్ని వేధించ వద్దు
స్వచ్చమైన నాలుగు పుస్తకాలు ఉండేలా చేయండిరా బాబు
ఆ గాడిదకు మాకు తేడా ఏముందిరా బాబూ
మాకు వెన్నులో నొప్పి వచ్చేస్తుందన్నా
ఎవడూ పట్టించుకోవడం లేదేంటిరా బాబూ...
ఎంత సేపూ ఓటుకు నోటని
సెక్షన్ 8ని అంటారే గాని మా గురించి ఎవడూ
ఆలోచించరేంటిరా బాబూ...

20, జూన్ 2015, శనివారం

ప్రజలిచ్చిన అధికారాన్ని
ప్రజల బాగోగులకు
వినియోగించకుండా
అధికార మదంతో
తప్పులపై తప్పులు చేస్తూ...
చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే
ప్రయత్నంలో నేతలను రక్షించేందుకే
సమయాన్నంతా వృధా చేస్తూ...
ప్రజలకేదో అన్యాయం
జరిగిపోతుందని తెలుగు ప్రజలను
రెచ్చగొడుతూ విచ్చల విడిగా
అవినీతిని ప్రోత్సహిస్తూ...
మీరు చేసే అవినీతి, అక్రమాలను
ప్రశ్నించే మీడియా గొంతును
సైతం నొక్కేస్తూ...
రాజ్యాంగబద్దంగా ఎన్నికైన
గవర్నర్ లాంటి వ్యక్తులను
సైతం బ్లాక్ మెయిల్ చేస్తూ...
ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ
రాజ్యాంగాన్ని...
న్యాయవ్యవస్థను...
రాజకీయమనే కుతంత్ర చట్రంలో ఇరికించేస్తూ..
ఎటువైపుకు తీసుకెళ్తున్నారు నేస్తమా..?
ఎవరిని ఉద్దరించడానికి ఇలాంటి
పరిపాలన చేస్తున్నారు నేస్తమా...?
నాలా ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై
ఏదో ఒక ముద్రవేసి ప్రశ్నించే తత్వాన్నే
కలుపు మొక్కల మాదిరి
ఏరిపారేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో
సాధ్యం కాదు నేస్తమా..?
నేను పోతే ఇంకొకరు
ఇంకొకరు పోతే మరొకరు
పుట్టుకొస్తూనే ఉంటారు
ప్రశ్నించే వారు నేస్తమా..?
ఓటు నోటుపై
దేశమంతా గగ్గోల పెడుతుంటే
తనకేమీ తెలీయదన్నట్లు
మేము సచ్చీలలము
అన్నట్టున్నారు బీజేపీ నేతలు...
తీరా సొంతపార్టీలోని
మహిళా మణులిద్దరు లలిత్ మోదీ
ఉచ్చులో చిక్కుకున్న తరుణంలో
సెల్ఫ్ డిఫెన్స్ లో పడిన
మోదీ సర్కారు చిక్కుల్లో
పడకుండా సమర్ధించుకునే
పనిలో పడ్డారు...
పనిలో పనిగా
అంధ్రాలో ఓటుకు నోటు
కేసులో చిక్కుకుని
ఉక్కిరిబిక్కిరి అవుతూ
అలవాటులో పొరపాటుగా
గవర్నర్ ని సైతం
రాజకీయ రొచ్చులోకి
దించే పనిలో పడ్డ నేపధ్యంలో
అయన ఆగ్రహానికి
బలై పోకుండా ఉండాలని
రంగంలోకి దిగిన వెంకన్న
లాలూచే మార్గాలను ఉద్భోదిస్తూ
ఇద్దరు సీయం లూ చక్కనైన
పాలన అందించాలే తప్ప
ఇలా గిల్లికజ్జాలు కూడదని
హితవు చేశారట నేస్తమా..!
పార్టీ ఫండ్ కోసమని
లక్ష రూపాయలు తీసుకుంటూ
స్ట్రింగ్ ఆపరేషన్ కి చిక్కిన
దళితుడైన బంగారు లక్ష్మణ్ ను
తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి
బలి పశువును చేసిన
అప్పటి పెద్దలకు
ఇప్పుడు అడ్డంగా దొరికిన సొంత పార్టీ వారిని
ఎందుకు రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు
అప్పుడు అమలు చేసిన నైతికత
ఇప్పుడేమైంది..?
======================
ఆ రోజుల్లో ..
బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ..
రాజీనామా చేయించిన
బీజేపీ వెంకన్న గ్యాంగ్
పీకల్లోతు మునిగిపోయిన
ఆ మహిళా మణులను ఎందుకు రక్షిస్తున్నారో...
===============================
ఆంధ్రాని మనిద్దరం
పంచుకుందామని కూడబలుక్కుని
ప్రత్యేక హోదాను పక్కన పెట్టి
"హోదా" మనకెందుకంటూ
ప్రకటనలు ఇప్పించ్చి
మోదీ వద్ద మార్కులు కొట్టేసిన వెంకన్న
చెప్పింది చెప్పినట్టు చేసిన మన బాసు
రుణం తీర్చుకునే పనిలో పడ్డారట
ఓటుకు నోటు కేసులో పోకల్లోతు
ఇరుక్కుపోయిన "బాబు అండ్ కో" ను
రక్షించే పనిలో పడ్డారట నిజమేనా నేస్తమా..!
=============================
సాక్షి టీవీ లో చర్చలకు వెళ్ళకండి -బాబు ఆదేశాలు
అంతేలే మీ కులస్థుల కు చెందిన TV9 , ABN , ETV, NTV ,TV5, ExpressTV , మహా టీవీ, CVR .. టీవీ లకే వెల్లాలన్నమాట
[Telugu TV Channels own and run by Kammas
1) TV9 - Velicheti Ravi Prakash
2) ABN Andhra Jyothi - Radhakrishna Vemuri
3) ETV and Eenadu- Cherukuri Ramoji Rao
4) TV 5 - Bollineni Rajagopala Naidu
5) NTV - Tummala Narendranath chowdary.
6) Express TV - Chigurupati Jairam
7) TV6 - Nara Lokesh
8) Mahaa TV - Inaganti Venkatarao now taken over by Sujana Chowdary.
9) CVR News - Chalasani Venkateswara Rao
10) CVR Health - Chalasani Venkateswara Rao
11) YTV - Yalamanchili Venkateswara Rao (Aired from Vizag)
12) Bhakti - Tummala Narendranath Chowdary
13) Vanitha - Tummala Narendranath Chowdary
14) ATV - Anil Sunkara
15) Om TV - Chalasani Venkateswara Rao
16) Captain TV (Tamil) - Lingutla Kannaiah Sudhish (LK Sudhish)
17) Gemini - Akkineni Manohara Prasad (Founder and stake holder)
18) MAA - (MAA - Music, MAA Movies) Nimmagadda Prasad, Akkineni Nagarjuna (Majority stake holders)

14, జూన్ 2015, ఆదివారం

ప్రజల్లో మమేకమై
ప్రజల కోసమే
పనిచేస్తున్నామని
పదేపదే చెప్పుకునే వారు
పరువు కోసం కాకపోయినా
సామాజిక భాద్యతతో మెలగాల్సిన
అవసరం ఉందని గుర్తెరిగితే
ముందుతరాలకు మంచిదనేది నా భావన
మరి మీరేమంటారు నేస్తమా..!
నిజంగా నీతికి.. నిజాయితీకి
నిలువ నీడలేకుండా చేసేస్తున్నారుగా...
తప్పును కూడా ఒప్పుగా
చూపించే మార్గాన్ని అన్వేషిస్తున్నారుగా..
చరిత్రలను సైతం
తిరగ రాసేస్తున్నారుగా..
రాబోయే తరానికి
చాలా చక్కని బాట వేస్తున్నారుగా..
రాబోయే రోజుల్లో
ఇవే పాఠ్యాంశాలుగా చేసేటట్టున్నారుగా..
ఇలాంటి కమ్మనైన పదాలు
మీ డిక్టనరీలోనే ఉన్నాయని తెలియదుగా...
==============================
లోపలేస్తే తెలుస్తుంది ...
ఎవరు కొజ్జాల్లో..
ఎవరు జఫాగాళ్ళో..
ఎవరు లఫూట్ గాళ్ళో..
త్వరలో నోటీసులొస్తాయిగా..
కంగారు పడకండిరా బాబులు...
=======================
మీ బాస్ ని లోపలేసే వరకూ
మీరు నిద్రపోయేటట్టు లేరు..
అదేగా మీకూ కావల్సింది
అందుకేగా మీరందరూ
ఇలా అందర్ని రెచ్చ గొడుతున్నారు...
========================
సరే ముందుందిగా
ముసళ్ళ పండగ..
తననెవరో రక్షిస్తారని
మీసాలు మెలిసాడు
ఏమయ్యాడు...
చెంచెల గూడా జైలు
తప్పలేదు...
==============
ఒకప్పుడు నేను నిప్పుని
కమ్మని పప్పుని అని...
మీడియా ముందు
తెగ రెచ్చిపోయాడు...
ఇప్పుడెక్కడికి వెళ్ళాడు
ఆ నిప్పు ఏమయ్యింది
బొగ్గుగా ఎందుకు మారింది...??????
ఇప్పుడు ఆ బొగ్గు
మసిని మీ బాసుకీ
రాశాడుగా...
ఆ నల్ల గీతల్ని
చెరిపేసే మార్గం లో
మసి బొగ్గుల్ని
మిగిలిన వారికీ రాయకండి ప్లీజ్....!!!!!!
========================

9, జూన్ 2015, మంగళవారం

ప్రజాస్వామ్య వ్యవస్థే
తలదించుకునేలా చేసి..
ఇప్పుడేమో
నేనొల్ల..నేనొల్ల అంటే
నిన్నెవరూ ఆదుకోరు నేస్తమా..!
చట్టం అంటే సరదాకాదుగా
ప్రధాని అయినా..
హోం మంత్రి అయినా..
నెల్లూరు నాయుడైనా
నిన్ను రక్షించే ప్రయత్నం చేస్తే
వాళ్ళూ ఇరుక్కుంటారు నేస్తమా..!


ధనంతో ఏదైన చేయొచ్చు..
అనుకున్నా..!
ఇప్పటి వరకూ చేసుకుంటూ వచ్చా..
నేను చెప్పిందే వేదం అనిపించుకున్నా..
కేంద్రాన్ని సైతం నేనే శాసించా..
కాని ఇదేంటిరా బాబు..
ఎన్ని కోట్లు లంచాలుగా ఇచ్చినా..
పట్టుబడని నేను
చిన్న డీల్ చేయమని అప్పచెబితే
అడ్డంగ దొరికిపోయి
నన్ను కూడా ఇరికించేశాడేంటిరా బాబు..
డబ్బు ఇంతపని చేస్తుందా ప్చ్...ప్చ్...
డబ్బుతోనే అందరిని ఆడించా
ఆడించాలి అనుకున్నా...
ఆడిస్తున్నా...
అందుకే నేను ఇప్పుడు కూడా
కేంద్రంలో రింగ్ తిప్పేందుకు వెళ్తున్నా...
నేను అవసరమైన వారందరికీ లంచాలు ఇస్తూ
నీతివంతమైన పాలన అందిస్తున్నా...
నన్నెవడూ ఆపలేడు..
నేను అన్నాహజారేకు అన్నను..
గాంధీకి వారసుడను..
నాకూ ప్రత్యేక ఏసీబీ ఉంది..
కాదంటే ఇంటిలిజెన్సీ ఫెయిల్ అయ్యింది అంతే..
అదే నాకు ప్రత్యక సైన్యం
అవసరమైతే ఇదే డబ్బును ఇప్పుడు కూడా
అవసరమైన వారికిచ్చి...
నాపై కేసులు లేకుండా చేసుకునే దమ్ము ధైర్యం నాకుంది
కాదంటే అనవసరంగా ఇరికించేశాడనే నాకు బాధగా ఉంది
అందుకే నాకు నిద్రపట్టడంలేదు అంతే..
నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం వారికెవరిచ్చారు..
నేను నీతివంతమైన పాలన చేసేందుకు..
నేను ఏదైనా మాట్లాడతా..
దాన్ని ట్యాప్ చేయడంవంటి పిచ్చి చేష్టలు
చేయడం ఏంటి నాన్సెస్...

నీతికి నీవు నిప్పయితే..
ఆ నిప్పును సృష్టించే మంటను నేను
నాతో పెట్టుకోకు మడ్తడిపోద్ది.. @ రాజేష్ @ 10.6.15
బి అలర్ట్..!
నోటుకి ఓటు కేసులో..
దేశంలో "హవాలా రాజకీయ"
దొంగలు చిక్కారోచ్...! @ rajesh@
ఓటుకి నోటులొల్లి
దేశంలో హల్ చల్ చేస్తుంటే
పవనిజం ఇంకా నిద్ర
లేవలేదేంటి నేస్తమా..!

8, జూన్ 2015, సోమవారం

కళ్ళముందు కనబడే
సాక్షాన్నే కాదంటున్నారంటే..
ఇంతకాన్నా
ఘోరం ఏముంటుంది నేస్తమా..!
ఏసీబీకి అడ్డంగా దొరికినప్పటికీ
అడ్డదిడ్డమైన మాటలతో దాడికి
దిగే నేతలనేమనాలి నేస్తమా..!
మీరంటున్నదే నిజమని నమ్మేద్దాం
కాని దేశంలో ఏసీబీ చేస్తున్న
దాడులలో దొరికిన వారందరూ
రేవంత్ లాంటి వారేనా నేస్తమా..!
"దేశం"లో ఎంతటి ఘోరాలు చేసినా
నేరాలకు పాల్పడినా
మీ పార్టీ వారు తప్ప
దేశంలో మిగతావారందరూ
దొంగలేనంటారు మీరు అవునా నేస్తమా..!
పక్కా ఆధారాలతో
బయటపడిన వీడియో చిత్రాలను
చూసి ప్రపంచమంతా విస్తుపోయినా
రేవంత్ ఎపిసోడ్ పై
ఇంత వరకు నోరు విప్పని
బాస్ లో నైతికత ఎంత ఉందో
అర్ధమవుతోంది కదా నేస్తమా..!
ఇన్ని రోజులుగా ప్రజలను
మోసం చేస్తూనే ఉన్నారు
ఉపన్యాసాలపై ఉపన్యాసాలు దంచి
తను, తన వర్గమంతా
సాధువులమని చెబుతునే ఉన్నారు
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ
ఎవరూ చూడడం లేదనే విధంగా నేస్తమా..!
ప్రజలను మభ్య పెట్టి, మాయమాటలు చెప్పి..
కులాలుగా విభజించి, మీ వ్యాపారాల కోసం
మొత్తం తెలుగువారి మధ్యే చిచ్చుపెట్టి
సఖ్యత లేకుండా చేస్తున్నారు కదా నేస్తమా..!
నేను నిద్రపోను.. ఎవరినీ నిద్రపోనివ్వనని
అనేక సందర్భాల్లో ప్రస్తావించిన బాసుకి
ఇప్పుడు నిద్రపట్టడం లేదని బాధపడితే ఎలా నేస్తమా..!
నేను, నా పార్టీ
నిప్పన్నారు మీరు ...
ఎవరు పట్టుకున్నా
కాలిపోతారన్నారు మీ నేతలు..
మొన్నటి రేవంత్ ఎపిసోడ్ తో
తేటతెల్లమయ్యింది నిప్పుకాదు
నివురుగప్పిన నిప్పేనని...
ఆ విషయం తెలియని రేవంత్
అమాయకంగా పట్టుకుని
చేతులు కాల్చుకున్నాడు కదా నేస్తమా..!

దీక్ష,దక్షత గల నేతనన్నారు
సీఎం గా తొమ్మిదేళ్ళ సుదీర్ఘ
అనుభవం గల నేతను నేకొక్కడినే అన్నారు
నేను తప్ప ఎవరూ ఈ కొత్త రాష్ట్రానికి
దిశానిర్ధేశం చేయలేరని నమ్మించారు
రాష్ట్రం అభివృద్ది చెందాలంటే
నాలాంటి నిజాయితీ పరుడే కావాలని
నేను ఆంధ్రా అన్నా హజారే నన్నారు కదా నేస్తమా..!
గెలవననే నమ్మకంతో
అమలుకాని హామీలిచ్చారు
తీరా ప్రజలు మిమ్మల్నే
గెలిపించే సరికి ఉచ్చి తబ్బిబ్బయ్యారు
ఏదేమైనా నేనిచ్చిన హమీలన్నీ
నెరవేరుస్తానని రోజుకో మాట చెప్పుకొచ్చారు
నిన్నటి మీ మాటతో మీ మాటల్లో
నిజాయితీ లేదని తేటతెల్లమయ్యింది కదా
ఇంకా ఎంతకాలం ఇలానే
తెలుగు ప్రజలను మోసం చేస్తారు నేస్తమా..!
హల్లో టీడీపీ అధినేతలూ
మీరు చెప్పీదే నిజమే...
ప్రజలు నమ్ముతున్నారు
మీ బాబు తప్పు చేయలేదు
మీరు బల్లగుద్ది చెచుతున్నారుగా...
ఓటుకు నోటు కొనలేదు
ఎస్ కరక్టే...
కాని నైతకత ఉందిగా..
ఇంత తీవ్రమైన ఆరోపణలు
వచ్చినప్పుడు పదవికి రాజీనామా చేయాలి
అది మీ నైతికత...
మీలో నైతికత ఉంటే
మీరు చేసింది కరక్టే అని
మీరు నమ్ముతున్నప్పుడు
మీ పదవులకు రాజీనామా చేయండి..
ప్రజలకు అవకాశం ఇవ్వండి
ప్రజలే తీర్పుచెబుతారుగా...
మీకు దమ్ము ధైర్యం ఉంటే
ఆ పని చేయొచ్చుగా..
దేశంలో అందరూ దొంగలే మీరు తప్ప
మీరు చెప్పేదే వేదం అని అనుకుంటున్నారు
అది చాలా తప్పు
అది తెలుసుకుని మెలిగితే మంచిది నేస్తమా..!
మీరు డబ్బు విచ్చల విడిగా ఖర్చుపెట్టి
ఏదైనా సాధించవచ్చని మీరు అనుకుంటున్నారు
అదే విధానాన్ని అవలంభిస్తున్నారు
మీలో నుండి వెళ్ళిన వారే మీ వీక్ పాయింట్స్
క్యాష్ చేసుకుంటున్నారని మీరు గమనించడం లేదు
మీరు నిజంగా ప్రజలకు కావాల్సిన
ప్రజారంజక పాలన చేస్తున్నామనే ధీమా మీలో ఉంటే
మీరు ఆ పదవికి రాజీనామా చేసి
మీ నిజస్వరూపాన్ని మీరు నిరూపించుకోండి నేస్తమా..!
తెలంగాణ వాళ్ళు కాదు
బాబు వెనుక ఉన్నవారే
అయనను బజారుకీడ్చాలని
చూస్తున్నట్టున్నారు..
పరకాల ప్రభాకర్,
జూపూడి ప్రభాకర్,
వైబి రాజేంద్రప్రసాద్,
పయ్యావుల కేశవ్..
తదితర నేతల బుకాయింపులను
వారి బెదిరింపులను చూస్తుంటే
రాజకీయాలంటే ఇంత నీతి బాహ్యంగా
ఉంటాయనేది ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది..
స్టీఫెన్సన్నే.. రేవంత్ కు
ఐదు కోట్లు ఇచ్చారంట
పార్టీలోకి చేర్చుకోమని..
అందుకు గాను ఐదుకోట్లు
ఇవ్వజూపారంటూ..
తెలుగుదేశం నేతలు
కొత్తవాదన లేవనెత్తారంట
నీతి నిజాయితీగల
రేవంత్ ఏసీబీ అధికారులకు
ఫిర్యాదు చేస్తే రేవంత్నే
అరెస్ట్ చేసి కుట్ర చేశారంట
కదా నిజమేనా నేస్తమా..!
రైతన్నలను ఉసురు
పెడితే ఏం జరుగుద్దో
ఇప్పుడైనా అర్ధమయిందా...
ఏడాదికి మూడు పంటలు
పండించే భూములను
బలవంతంగా లాక్కుని
అన్నదాతను ఉసురు పెట్టారు..
దాని ప్రతిఫలమే
ఇప్పుడిలా మూటకట్టుకుంటున్నారు నేస్తమా..!

రైతుల పక్షపాతిని
అని చెప్పుకునే మనబాసు
రైతులకు మేలు చేయాలి
కాని రైతుల భూములు
లాక్కుని "రియల్" వ్యాపారం చేస్తూ
కొత్త నిర్వచనం చెప్పారు
మన బాబుగారు కదా నేస్తమా..!
ప్రజలకేదో ప్రయోజనం చేస్తారని
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని
నేను మారానని చెప్పిన బాబుగారి
మాటలను నమ్మి గెలిపిస్తే
ఓటుకి నోటిచ్చే కేసులో అడ్డంగా
ఇరుక్కుపోయి తన నైజాన్ని
సైన్యంతో తిప్పికొట్టాలని చూస్తున్నారు
ఇదిలా ఉంటే తెలుగు తమ్ముళ్ళకు
మరో షాక్ ఇస్తున్నారు
బాబుగారు చూసుకోండి తమ్ముళ్ళూ
బైక్ ఉండే తెల్లరేషన్ కార్డు కట్ అట
నిత్యావసర వస్తువుగా మారిన ఈ రోజుల్లో
ఇలా చేయడం సబబే కదా నేస్తమా..!

7, జూన్ 2015, ఆదివారం

ఓటుకి నోటిచ్చింది
తెలంగాణలో..
బాస్ ఫోన్ మాట్లాడింది
తెలంగాణలో..
ఆంధ్రాలో కేసుల పెడుతూ
లొల్లి చేస్తారేమిటి నేస్తమా..!

4, జూన్ 2015, గురువారం

ఓటుకి నోటు ఇస్తావా...
ఓటంటే నీకు తమాషాగా ఉందా..
ప్రజలని మోసం చేస్తున్నావ్.. క్షమించా..
అధికారులను బెదిరిస్తున్నావ్.. క్షమించా..
కోర్టులను మభ్యపెడుతున్నావ్.. క్షమించా..
నన్నెంత(ఓటు)కాలం అవహేళన చేస్తావు...
వదల బొమ్మాళి... నిన్ను వదలా..?
సిగ్గుమాలిన పనిచేసినందుకు
తలదించుకోవాల్సిందిపోయి..
బుకాయింపులు, సమర్ధింపులు
అడ్డగోలు వాదనలు, అనవసర రాద్దాంతాలు..
అందుకే అన్నారు పెద్దలు
రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని...
రేవంత్ ఎపిసోడ్ కర్మ,కర్త,క్రియ
అంతా మౌనం వహిస్తూ..
ఎత్తుకు పైఎత్తులు, వ్యూహప్రతివ్యూహాలలో
కేసు నుంచి బయటపడేలా పన్నాగాలు..
నిజాలను నిగ్గుతేల్చాలని
డిమాండ్ చేయాల్సిన నేతలు..
తూతూ మంత్రంగా
మొక్కుబడి ప్రకటనలు..
అవినీతి పనులకు ఉసుగొల్పిన సూత్రదారే
నీతిపై ప్రజలతో ప్రమాణాలు చేయించడం...
ప్రజా స్వామ్య విలువల
వలువలను ఊడదీసినట్టు కాదా నేస్తమా..!
కళ్ళముందు కనబడే
సాక్షాన్నే కాదంటున్నారంటే..
ఇంతకాన్నా
ఘోరం ఏముంటుంది నేస్తమా..!
ఏసీబీకి అడ్డంగా దొరికినప్పటికీ
అడ్డదిడ్డమైన మాటలతో దాడికి
దిగే నేతలనేమనాలి నేస్తమా..!
మీరంటున్నదే నిజమని నమ్మేద్దాం
కాని దేశంలో ఏసీబీ చేస్తున్న
దాడులలో దొరికిన వారందరూ
రేవంత్ లాంటి వారేనా నేస్తమా..!
"దేశం"లో ఎంతటి ఘోరాలు చేసినా
నేరాలకు పాల్పడినా
మీ పార్టీ వారు తప్ప
దేశంలో మిగతావారందరూ
దొంగలేనంటారు మీరు అవునా నేస్తమా..!
పక్కా ఆధారాలతో
బయటపడిన వీడియో చిత్రాలను
చూసి ప్రపంచమంతా విస్తుపోయినా
రేవంత్ ఎపిసోడ్ పై
ఇంత వరకు నోరు విప్పని
బాస్ లో నైతికత ఎంత ఉందో
అర్ధమవుతోంది కదా నేస్తమా..!
ఇన్ని రోజులుగా ప్రజలను
మోసం చేస్తూనే ఉన్నారు
ఉపన్యాసాలపై ఉపన్యాసాలు దంచి
తను, తన వర్గమంతా
సాధువులమని చెబుతునే ఉన్నారు
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ
ఎవరూ చూడడం లేదనే విధంగా నేస్తమా..!
ప్రజలను మభ్య పెట్టి, మాయమాటలు చెప్పి..
కులాలుగా విభజించి, మీ వ్యాపారాల కోసం
మొత్తం తెలుగువారి మధ్యే చిచ్చుపెట్టి
సఖ్యత లేకుండా చేస్తున్నారు కదా నేస్తమా..!
నేను నిద్రపోను.. ఎవరినీ నిద్రపోనివ్వనని
అనేక సందర్భాల్లో ప్రస్తావించిన బాసుకి
ఇప్పుడు నిద్రపట్టడం లేదని బాధపడితే ఎలా నేస్తమా..!
యనమలే కాబోయే ముఖ్యమంత్రిగా
ప్రమాణానికి రంగం సిద్దం చేస్తున్నారట
ఏ 1 అయినా ఏ 2 అయినా
పదవికి రాజీనామా చేయాల్సిందేనటగా..
బాస్ కి విధేయుడెవరని వలవేసి
గాలిస్తే యనమలే సమర్ధుడని తేలాడట నిజమేనా నేస్తమా..!