6, జనవరి 2015, మంగళవారం

మన ఆంధ్ర రాష్టృంలో
ఎవరు ఏది చేసినా నేరమే..?
కానీ కొందరికే మినహాయింపులుంటాయి
అందులో మీరున్నారో లేదో
ముందుగా మీరు తెలుసుకోండి నేస్తమా..!
కమ్మనైన (ఇష్టులు) వారు
ఏమి చేసినా తప్పుండదు
వారికి వారే సాటి
ఎందుకంటే పోలీసులకు
కూడా వారు ఇష్టులే కనుక
వారిని ఇష్టులుగా చేసుకోపోతే
కమ్మనైన పోస్టింగే పోతుంది కదా నేస్తమా..!
రియల్(దందా)వ్యాపారమైనా
చెప్పుల(తోళ్ల)వ్యాపారమైనా
హోటల్(లాడ్జింగ్)వ్యాపారమైనా
చిట్స్ (మనీసర్క్య్లలేష్ న్)వ్యాపారమైనా
పేపరు (పత్రికలు) వ్యాపారమైనా
ఇలా ఏ వ్యాపారమైనా
వారే చేయాలి తప్ప వేరెవరు
వ్యాపారం చేసినా వారిపై
బనాయించేస్తారు కేసులు నేస్తమా..!
వారి సానుభూతి పరులతో
సమర్ధవంతంగా సమస్యచుట్టూ అల్లుకుపోతారు
వీలయినంత వరకు బ్లాక్ మెయిల్ చేసేస్తారు
లొంగని పక్షంలో బలవంతంగా నైనా కేసులు పెట్టేస్తారు
కాని పక్షంలో మీడియాను వాడేసుకుంటారు
అవసరమైతే పోలీసు బాసులను అడ్డం పెట్టేసి లాగేసుకుంటారు
ఇదేనండి ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పాలన
సింగ్ పూర్ గల్లీగల్లీలో జరిగే అభివృద్ధిని
భూతద్దంలో చూసే మన నేతకు
రాష్ట్రంలో జరిగే అధికారిక అవినీతి పనులు
కనిపించవా.. వినిపించవా నేస్తమా..! @ రాజేష్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి